పనికోసం ప్రయత్నించు.. పస్తులుండే పరిస్థితి వస్తే.. ఇక్కడ సంప్రదించు అనే అంశాన్ని తరచుగా చెబుతుంటారు దోసపాటి రాము. ఇతనో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. కరోనా సమయంలో వలస కూలీలు, అనాథలు, వృద్ధులు, పేదలు పడిన ఇబ
మన్సూరాబాద్ : కరోనా సృష్టించిన కల్లోలంతో జీవనోపాధి కోల్పోయిన ఎంతో మందికి ‘ప్రాజెక్ట్ ప్రిషా’ ద్వార ఉపాధి కల్పించి చేయూతనిచ్చామని రైస్ ఏటీఎం ఫౌండర్, సామాజిక కార్యకర్త దోసపాటి రాము తెలిపారు. ‘ప్రాజెక్�
మన్సూరాబాద్ : ఎల్బీనగర్, నాగోల్ డివిజన్, రాక్హిల్స్కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త, రైస్ ఏటీఎం ఫౌండర్ దోసపాటి రాము పర్సన్ ఆఫ్ ది ఇయర్ ‘ ది వీకెండ్ లీడర్’ 2020 అవార్డును అందుకున్నారు. రాక్హిల్స
ఆకలితో ఉన్నవారికి నెలరోజులకు సరిపడా నిత్యావసరాలు అందిస్తే.. తక్షణమే ఆకలి తీరుతుంది. కానీ, సరుకులు నిండుకున్న తర్వాత.. సమస్య మళ్లీ మొదటికొస్తుంది. దాతృత్వం.. ఓ దీర్ఘకాలిక సమస్యకు తాత్కాలిక పరిష్కారం మాత్రమ
సామాజిక కార్యకర్త దోసపాటి రాము సేవలు అభినందనీయమని బిగ్బాస్ ఫేం శివజ్యోతి అన్నారు. కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయిన పలు కుటుంబాలను ఆదుకునేందుకు దోసపాటి రాము నాగోల్ డివిజన్ రాక్హిల్స్ కాలనీలో ప్�