Drowning Deaths | ఒకే రోజు నీట మునిగి 22 మంది మరణించారు. (Drowning Deaths) బీహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒకే రోజు ఈ సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
ఆగ్నేయాసియా ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న కంటి సమస్యలను గుర్తించడంతోపాటు అంధత్వ నివారణకు సమగ్రమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) రీజినల్ డైరెక్టర్ డాక్టర
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో గురువారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు ప్రధాన ఎన్నికల అధికారి గిట్టే కిరణ్ కుమార్ దినకర్ రావు తెలిపారు
కొవిడ్ టీకాలతో పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సమాచార హక్కు చట్టం కింద పుణేకు చెందిన వ్యాపారి ప్రఫుల్ సర్దా అడిగిన ప్రశ్నకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిస
బైక్పై వచ్చిన దుండగులు ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తెంచుకొని పారిపోయారు. పంజాగుట్ట ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఎర్రమంజిల్ హిల్టాప్ కాలనీలోని శ్రీనిలయ అపార్టుమెంట్లో నివసించే వి.నీరజ, కిరణ
దేశంలో మరో మంకీపాక్స్ కేసు వెలుగుచూసింది. కేరళకు చెందిన 35 ఏండ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. బాధితుడు ఈనెల మొదట్లో యూఏఈ నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. దీంతో దేశంలో మంకీప�
Puducherry reports two omicron Variant cases | కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందింది. మంగళవారం రెండు కేసులు నమోదయ్యాయని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ