హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్ జరపాలని ఇక్కడి నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి మాధవీలత డిమాండ్ చేశారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్లోని పలు చోట్ల ఎంఐఎం నేతలు రిగ్గిం�
మణిపూర్లో మరోసారి రీపోలింగ్ (Repolling) జరుగనుంది. ఔటర్ మణిపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 30న రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్వహించింది.
మణిపూర్లోని ఇన్నర్ మణిపూర్ (Manipur) పార్లమెంట్ స్థానంలో రీపోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. లోక్సభ తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న జరిగిన పోలింగ్లో.. ఇన్నర్ మణిపూర్లోని 11 పోలింగ్ కేంద్రాల్లో హింస�
లోక్సభ తొలిదశ ఎన్నికలు ఈ నెల 19న ముగిశాయి. ఇందులోభాగంగా ఇన్నర్ మణిపూర్ (Manipur) పార్లమెంటు నియోజకవర్గంలోని 11 చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడిన దుండగులు కాల్పులు, బెదిరిం�
రీ పోలింగ్కు ఆస్కారం లేకుండా ఎన్నికల విధులను పూర్తి అవగాహనతో, ఎలాంటి పొరపాట్లు జరుగకుండా సజావుగా నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక అన్నారు.
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ జరిగిన జాతీయ జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్ (Pakistan) ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవడంతో మరోసారి సకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమ
గువాహటి: అసోంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోగల నాలుగు పోలింగ్ బూత్లలో ఏప్రిల్ 20న రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు �