KTR | రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించి వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దోమలపెంట ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న మిగిలిన ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో 58రోజులుగా రె స్క్యూ సిబ్బంది మృతదేహాల కోసం అన్వేషణ చేస్తున్నా ఎలాంటి ఆచూకీ లభించలేదు. టన్నెల్లో డేంజ�
ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని భారీ నీటిపారుదలశాఖమంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ సహాయ చర్యలను వేగవంతం చేసినట్టు చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీ ప�
ఒడిశాలో జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంలో బాధితులకు రిలయన్స్ ఫౌండేషన్ సహాయ చర్యల్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలిపిన ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఈ ప్రమాదంలో బాధితులకు, బాధిత క�
Odisha Train Tragedy | ఇటీవల ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై రిలయన్స్ ఫౌండేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాలాసోర్ రైలు ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన వారికి రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ఆ సంస్థ