రిలయన్స్ ఫౌండేషన్ 2024-25 బ్యాచ్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ లబ్ధిదారులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదా పు ఒక లక్ష మంది వీటికి దరఖాస్తు చేసుకోగా, 5 వేల మందిని ఎంపిక చేసినట్లు తెలిపింది.
Reliance Foundation | వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి (Telangana CM Relief Fund)కి రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) భారీ విరాళాన్ని అందజేసింది.
ఒడిశాలో జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంలో బాధితులకు రిలయన్స్ ఫౌండేషన్ సహాయ చర్యల్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలిపిన ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఈ ప్రమాదంలో బాధితులకు, బాధిత క�
తెలుగు రాష్ర్టాలకు హామీ తెలంగాణ, ఏపీల్లో రోజూ ఒక్కో వాహనానికి 50 లీటర్ల వరకు పోస్తామని ప్రకటన హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ): కరోనా వైరస్పై పోరులో తెలుగు రాష్ర్టాలకు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్
అహ్మదాబాద్ : గుజరాత్ లోని జామ్ నగర్ లో రిలయన్స్ ఫౌండేషన్ వేయి ఆక్సిజన్ పడకలతో కూడిన కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రజలకు పూర్తి ఉచితంగా సేవలందించే ఈ దవాఖాన ఏర్పాటుకు అయ్యే