ప్యారానగర్ డం పింగ్ యార్డును వెంటనే రద్దు చేసి ఇక్కడి గ్రామాల రైతులు, ప్రజలను రక్షించాలని రైతు జేఏ సీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మ డిదల మండలంలోని నల్లవల్లి గ�
Dumping yard | ప్యారానగర్ డంపింగ్యార్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో రైతు జేఏసీ నాయకులు రిలే నిరాహారదీక్షలు చేస్తునే ఉన్నారు.
పాల్వంచ కేటీపీఎస్ 6వ దశలో నిర్మాణ కార్మికులుగా పనిచేసిన వారిని ఆర్టీజన్లుగా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం ఐదవ రోజుకు చేరాయ�
Ambedkar | రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను ఆవిష్కరించాలని గత 15 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
ప్యారానగర్ డంపింగ్యార్డు రద్దు చేయాలని 32రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వానికి చెవులు వినిపిస్తలేవా.. కండ్లు కనిపిస్తలేవా..? మా బాధలు పట్టవా అని రైతు మహిళా సంఘాల సభ్యులు ధ్వజమెత్తారు.
డంపింగ్ యార్డు రద్దు చేయకుంటే స్థానిక ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని జేఏసీ నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్
ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు పనులు వెంటనే ఆపాలని రైతు జేఏసీ నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. గుమ్మిడిదల, నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో గురువారం రిలే నిరాహా�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా మెదక్ జిల్లా నర్సాపూర్లో కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్ష సోమవారం నాటికి 14వ రోజుకు చేరుకు�
ప్యారానగర్లో డంపింగ్యార్డు ఏర్పాటును వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గుమ్మడిదల మండలంలో ఆందోళనలు కొనసాగాయి. గుమ్మడిదలలో రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో �
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని ప్రజలు, రైతులు బంద్కు పిలుపును ఇచ్చారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో గురువా�