నీట్-2022 పీజీ అర్హత కటాఫ్ స్కోర్ తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకున్నది. దీంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అసెంబ్లీలో
అహ్మదాబాద్ : జన్మాష్టమి, వినాయక చవితి సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం ఎనిమిది మెట్రోనగరాల్లో రాత్రి కర్ఫ్యూ సమయంలో సడలింపులు ప్రకటించింది. ప్రస్తుతం రాత్రి 11 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి వస్తున్నది. �
అమరావతి,జూన్18: ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ వేళలను అక్కడి ప్రభుత్వం సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే తూర్పుగోదావరి జిల్లా లో కరోనా ఇంకా తగ