కరీంనగర్- మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల పదవీ కాలం వచ్చే మార్చితో ముగుస్తుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం, ఓట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చకపోగా రాష్ట్రంపై ఇష్టం వచ్చినట్లుగా నిందలను మో పుతున్నదని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటును
సాధారణంగా హీరోయిన్లను ప్రేమలో దింపేందుకు హీరోలు నానాతిప్పలూ పడటం మనం సినిమాల్లో చూస్తుంటాం. పాటలు పాడుతూ, డ్యాన్సులు వేస్తూ హీరోయిన్ను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు హీరోలు. అయితే కొన్ని జంతువులు కూడ
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి నిరసన సెగ తగిలింది. మంగళవారం ధర్మపురం ఆధీనం మఠానికి వెళ్లిన ఆయనకు పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. నీట్ బిల్లు విషయంలో డీఎంకే ప్రభుత్వానికి,
చదువుతోపాటు ఉద్యోగ అవకాశాలనూ పొందేందుకు చాలామంది విద్యార్థులు బెస్ట్ కాలేజీలను ఎంచుకుంటారు. కానీ మెరుగైన విద్యావకాశాలు అందిస్తూ క్యాంపస్ ప్లేస్మెంట్కు ప్రాధాన్యం ఇచ్చే...
బెంగళూరు: రుణ దరఖాస్తును తిరస్కరించినందుకు ఒక వ్యక్తి, ఏకంగా బ్యాంకునే తగులబెట్టాడు. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రట్టిహళ్లి పట్టణానికి చెందిన వాసిం హజరత్సాబ్ ముల్లా, ఇటీవల కాగినెల్ పోలీస
జైపూర్: స్నేహితురాలిగా ఉండేందుకు నిరాకరించిన 17 ఏండ్ల బాలికపై ఒక విద్యార్థి బ్లేడ్తో దాడి చేశాడు. రాజస్థాన్లోని పాలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. మార్వార్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక స్కూల్�
మూడు నామినేషన్ల తిరస్కరణ | నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో 8 నామినేషన్లు ఆమోదం పొందగా మూడు తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.