చాలామంది రైతులకు రూ.లక్షలోపు రుణమాఫీ జరగలేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రసంగించారు. ప్రభుత్వం ఒక పాలసీ తీసుకువచ్చినప్పుడు రైతులందరికీ రుణమాఫీ జరగాలని, అలాంటి పరిస
పరకాల సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ వలకు చిక్కారు. వారసత్వంగా వస్తున్న భూమిని రిజి స్ట్రేషన్ చేసేందుకు రూ. 80 వేలు లంచం డిమాండ్ చేయ డంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారుల ను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి.
సర్వర్లో సాంకేతిక సమస్యలు రిజిస్ట్రేషన్ వినియోగదారులకు చుక్కలు చూపించాయి. స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే క్రయవిక్రయదారులు నరకయాతన అనుభవించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అనధికారిక సెలవు కొనసాగింది. రాష్ట్ర ప్రధాన కార్యాలయ సర్వర్లో తలెత్తిన సాంకేతిక సమస్య పొద్దంతా వెంటాడింది.