ఆరోగ్య తెలంగాణ స్థాపనే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు.
రాజ్భవన్ రాజకీయ కేంద్రంగా మారిందంటున్న విశ్లేషకులు రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ వ్యాఖ్యలపై అభ్యంతరం మనోభావాలను దెబ్బతీస్తే సహించం మంత్రి అజయ్, ఉభయ జిల్లాల టీఆర్ఎస్ తాతా మధు, రేగా కాంతారావు గవర్�
మణుగూరు : 2022 నూతన సంవత్సరం నియోజకవర్గ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ఆకాంక్షిస్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఆయన మ�
దుమ్ముగూడెం: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు లక్ష్మీనగరం, కొత్తపల్లి ఎంపీటీసీలు మద్ది వనజ, పూసం ధర్మరాజులు శుక్రవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక
Rega Kantarao | తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రధాన రహదారిలో ఆయన కారుకు యాక్సిడెంట్ జరిగింది.
పినపాక: మండలంలోని జానంపేట గ్రామంలో ఈ నెల 24వ తేదీన జరగనున్న కొమురంభీం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరుకావాలని ఆదివాసీ ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు న�
కరకగూడెం: మండలంలో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు. తొలుత తుమ్మలగూడెం గ్రామ పరిధిలోని గండిఒర్రె చెరువు అలుగును పరిశీలించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు గండి ఒర్ర�