Gutta Sukhender Reddy | మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహా రావు( PV Narasimha Rao) తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా దేశం అభివృద్ధి బాటలో పయనించిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) అన్నారు.
స్వపరిపాలనా ఫలాలనే కాదు.. సుపరిపాలనా సౌరభాలను సమాజంలోని ప్రతి వర్గానికి తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అందిస్తున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తొమ్మిదేండ్ల తెలంగాణ (Telangana) ప్రస్థానంలో ఎన్నో చారిత్రక ని�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పరిపాలన అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వాటి ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు సంస్కరణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కనీస అవగాహన లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల�
Minister Koppula | తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం సంస్కరణ దిశలో సాగుతుందని, రాష్ట్రంలో నెలకొల్పిన గురుకులాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
నేటి అవసరాలకు తగ్గట్టు మార్చాలి చట్టసభలకు సీజేఐ జస్టిస్ రమణ సూచన ఒడిశా లీగల్ సర్వీస్ అథారిటీ భవనం ప్రారంభం కటక్, సెప్టెంబర్ 25: ప్రజల అవసరాలను తీర్చేలా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను చట్టసభ�
ఇరవయ్యో శతాబ్దపు విధానాలునేటి అవసరాలను తీర్చలేవు: మోదీఅహ్మదాబాద్, జూలై 16: ఇరవయ్యో శతాబ్దపు ఆలోచనలు, విధానాలు 21వ శతాబ్దపు అవసరాలను తీర్చలేవని ప్రధాని మోదీ అన్నారు. రైల్వేలో సంస్కరణలు అత్యావశ్యకమని పేర్క
న్యూఢిల్లీ : మైనింగ్ సంస్కరణలతో దేశ జీడీపీ పరుగులు పెట్టడంతో పాటు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు ముందుకు వస్తాయని పరిశ్రమ సంఘాల సంస్థ ఫిక్కీ పేర్కొంది. ఖనిజాల వెలికితీత, ఉత్పత్తి, దేశీ సరఫరాలను పెంచడంతో ప�
తెలంగాణ ముద్దు బిడ్డ, అపర మేధావి, దేశంలో విద్యా సంస్కరణల ఆద్యుడు మన పీవీ నరసింహారావు. పీవీ విద్యా సంస్కరణల ఫలితాలే నేటి మన గుణాత్మక విద్యారంగ సంస్కరణలకు పునాది. నాటి కొఠారీ కమిషన్ రూపొందించిన తొలి జాతీయ �