Red Sandal | ఎర్ర చందనం పెంపకం, ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు గత 20 ఏళ్లుగా ఎర్రచందనం పెంపకం, ఎగుమతులపై కొనసాగుతున్న నిషేధాన్ని కేంద్రం ఎత్తేసింది. వాణిజ్యపరమైన ఆంక్షలు, ఎగుమతులపై న
ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న ఎనిమిది మందిని చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.22 కోట్ల వరకు...
అమరావతి : ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు స్మగర్లను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని సిద్ధవటం అటవీ ప్రాంతం నుంచి తరలిస్తున్న సుమారు 30 లక్షల రూపాయల విలువ గల ఎర్రచందనం దుంగలను స్వ�
తిరుపతి, జూన్ 14:కొన్ని రోజులుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయడంతో ఎర్రచందనం స్మగ్లర్ల కాస్త తగ్గినా ,మళ్లీ ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. తాజాగా కడప జిల్లాలోని రైల్వే కోడూరు పరిధిలో ము�