కొద్ది రోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో రికార్డు ధర (రూ.27 కోట్లు) దక్కించుకున్న యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) సారథిగా నియమితుడయ్యాడు.
నగరంలోని వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఎండు మిర్చి ధర రాకెట్లా దూసుకెళ్తున్నది. మిర్చి రైతుల ఊహకు కూడా అందనంతగా క్వింటాల్కు రూ.23,000 పలుకుతున్నది. సీజన్ ఆరంభంలో విదేశాలకు పంటను ఎగుమతి చేసే వ్యాపారులు భారీ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాల్ పత్తికి రూ.8,310 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రు 40 బస్తాల పత్తి మార్కెట్కు తీసుకువచ్�
వరంగల్ : మిర్చి పంట రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఈసారి మిర్చి పంట దిగుబడి తగ్గినా..ధరలు పెరగడంతో రైతులు సంతోషిస్తున్నారు. గురువారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశి రకం మిర్చికి రికార్డు స�
వరంగల్: మిర్చి రైతుల పంట పండింది. వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో దేశి మిర్చికి రికార్డు ధర పలికింది. క్వింటాల్ రూ. 27 వేలతో రికార్డ్ సృష్టించింది. కాగా, మార్కెట్ చరిత్రలో మునుపెన్నడూ ఈ ధర నమోదు కాలేదని వ�
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి క్వింటాకు రికార్డు స్థాయి ధర పలికింది. ఉదయం మార్కెట్ యార్డులోని ఈ-బిడ్డింగ్లో జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్లో పంటను కొనుగోలు చేసేందుకు ఖరీదుదారులు పోటీ పడ్డ�
ఖమ్మం: చాలా కాలం తర్వాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒకేరోజు పత్తి ,మిర్చి ధరలు . ఏసీ రకం మిర్చిపంటకు జాతీయ స్థాయిలోనే తేజా రకం పంటకు ఖమ్మం మార్కెట్లో రికార్ఢు స్థాయిలో ధర పలికింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర కా�
ఖమ్మం :గత కొంతకాలంగా మిర్చి ధరలు తగ్గిన మిర్చీ ధర ఎట్టకేలకు మళ్లీ పెరుగుతోంది. ఇటీవల ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి జెండాపాట క్వింటాల్ రూ14,100 పలికింది. రెండు రోజుల సెలవుల అనంతరం తిరిగి మార్కెట్లో క్రయవిక�
గజ్వేల్ మార్కెట్లో రికార్డు ధరగజ్వేల్/ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 1: ఈ సీజన్లో తెల్లబంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రికార్డు స్థాయిలో పెరుగుతూ రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. సోమవారం సిద్దిపేట జిల్ల�
తెల్ల బంగారం | ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటకు రికార్డు స్థాయిలో ధర పలికింది. సోమవారం జరిగిన ఆన్ లైన్ బిడ్డింగ్ లో ఖరీదుదారులు మొదటి రకం పంటకు క్వింటాకు రూ.7,250 చొప్పున బిడ్ చేశారు.
టన్ను గెల 19,114 గత నెలకంటే రూ. 730 పెంపు అశ్వారావుపేట, జూన్ 2 : ఆయిల్ఫెడ్ అధికారులు రైతులకు తీపికబురు చెప్పారు. ఆయిల్ రికవరీ ఆధారంగా గెలల ధరలను నెలనెల సవరిస్తున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో సమావేశమైన అ�