భూ సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో రైతులు చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు. బుధవారం పెగడపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల
Passenger Complaints | రెండు ఆర్థిక సంవత్సరాల్లో రైల్వేకు 61 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయి. రైళ్ల భద్రత, శుభ్రత, విద్యుత్ వైఫల్యాలపై ప్రయాణికులు ఎక్కువగా ఫిర్యాదు చేశారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ కొనసాగింది. జిల్లా నలుమూలల : నుంచి వచ్చిన 328 మంది అర్జీదారులు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అధికారులకు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన
Air India Crash | ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో మరణించిన ఇద్దరు ప్రయాణికులకు సంబంధించి తప్పుడు మృతదేహాలు చేరాయని బ్రిటన్కు చెందిన రెండు కుటుంబాలు తెలిపాయి. తమవారి మృతదేహాలను సరిగా గుర్తించలేదని ఆరోపించాయి.
గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా పరిష్కారం చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో నిర�
రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పై వచ్చిన ప్రతీ దరఖాస్తు పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామపంచాయతీ లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్స�
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు లేకుండా తమపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించేందుకు చొరవచూపాలంటూ బాధితులు అధికారుల ఎదుట మోకరిల్లారు. ఏండ్లు గడుస్తున్న తాము ఎదుర్కొంటున్న సమస్యలకు ముగింపు లభించటం లేదంటూ, స్థానిక అధికారులకు ఫిర్య�