సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి రసాయన ఫ్యాక్టరీ రియాక్టర్ పేలుడులో మృతి చెందిన కార్మికుల మృతదేహాలను గుర్తించారు. గురువారం సాయం త్రం పటాన్చెరు ప్రభుత్వ దవాఖానలో కార్మికుల మృతదేహాల నుంచి సేకరించి�
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన ప్రమాద ఘటనలో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతున్నది.కార్మికుల ఆచూకీ కోసం శిథిలాల తొలిగింపు ప్రక్రియ చేపడుతుండడంతో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో శిథిలాల తొలిగింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది. దీంతో బాధిత కుటుంబాల్లో దు:ఖం పొంగుకొస్తున్నది. కనీవిని ఎరుగని �
పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో సహాయక చర్యలు వేగవంతం చేయకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సిగాచి పరిశ్రమలో జూన్ 30న ఉదయం రియాక్టర్ పేలి ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో ఫ్యాక్టర
రసాయన పరిశ్రమల్లో రియాక్టర్ల పర్యవేక్షణకు తగిన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆపరేటర్లను నియమించక పోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమల్లో సైంటిఫిక్ ఇంజినీర్లు రియాక్టర్ల వద్ద ఉష్ణ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం ఐడీఏలో సిగాచీ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 12మంది కార్మికులు మృతి చెందగా మరో 34మంది కార్మికులు వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్�
సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు దుర్ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పరామర్శించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ధృవ దవాఖానకు బీఆర�