ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్ ( India vs England )తో జరగాల్సిన ఐదో టెస్ట్ రద్దవడంపై మొత్తానికి స్పందించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడేందుకు దుబాయ్ చేరుకున్న విరాట్.. ముందుగానే ఇక్కడికి రావాల్�
దుబాయ్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2021( IPL 2021 )లో మిగిలిపోయిన మ్యాచ్లు ఆడేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి, పేస్బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆదివారం దుబాయ్ చేరుకున్నారు. మీరందరూ ఎదురు చూ�
ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటలోనే కాదు దాతృత్వంలోనూ తనకు తానే సాటి అని ప్రతిసారీ నిరూపించుకుంటూనే ఉన్నాడు. గతేడాది కొవిడ్ తొలిసారి విరుచుకుపడిన సమయంలో పీఎం కేర్స్తోప
అహ్మదాబాద్: ప్రమాదకర కరోనా వైరస్పై పోరాడేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ముందుకొచ్చింది. ఆక్సిజన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం నిధులు సేకరించేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. దీనికి
ఐపీఎల్ బ్లూ జెర్సీలో ఆర్సీబీ.. ఎందుకంటే..? | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాబోయే అన్ని మ్యాచుల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్లూ జెర్సీతో బరిలోకి దిగనుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో విండీస్ స్టార్ హిట్టర్ క్రిస్ గేల్(46: 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స�
భారత్లో కరోనా ఉద్ధృతి ఆందోళనకరంగా ఉండటంతో ఐపీఎల్లో ఆడుతున్న పలువురు విదేశీ ఆటగాళ్లు స్వదేశానికి బయల్దేరి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 సీజన్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన ఆటగాళ్ల స్థానంలో ఇత
ఉత్కంఠ పోరులో ఢిల్లీపై కోహ్లీసేన జయభేరి రాణించిన డివిలియర్స్, హర్షల్ మందకొడి పిచ్పై ఇతర ఆటగాళ్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న వేళ ‘మిస్టర్ 360’ ఏబీ డివిలియర్స్ విజృంభించాడు. చినుకులా ప్రారంభి
ఢిల్లీ: ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోర పరాజయం పాలైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో షాక్ తగిలింది. చెన్నైతో ఆదివారం జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన బెంగళూరు కెప్టె�
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి ఒకేసారి ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్స్ వెళ్లిపోయారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు చెందిన ఇద్దరు, రాజస్థాన్ రాయల్స్ నుంచి ఒకరు వెళ్లిపోయిన
ఆల్రౌండ్ ప్రదర్శనతో జడేజా విశ్వరూపం బెంగళూరుపై చెన్నై ఘన విజయం ఖాతా తెరువక ముందే జడేజా ఇచ్చిన క్యాచ్ వదిలేసిన బెంగళూరు భారీ మూల్యం చెల్లించుకుంది. చివరి ఓవర్కు ముందు 21 బంతుల్లో 26 పరుగులతో ఉన్న జడ్డూ..
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఆల్రౌండ్ షోతో మెరిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన చెన్నై 69 పరుగుల తేడాతో సూపర్ వ