వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహ నిర్మాణానికి రూ.ఆరు కోట్లు కేటాయించారు. ఆగస్టు 5, 2024న స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, రాష్ట్ర రెవెన్యూ , గృహ నిర్మా ణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొం�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మొదటగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆర్అండ్బీ గెస్ట్హౌస్
రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, ఇతర పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పంచాయత్రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన�
నగరంలో నిర్మిస్తున్న రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయంపై సింగరేణి భగ్గుమన్నది. టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో
‘ఆంధ్రప్రదేశ్లోని పులివెందులలో ఓటు వేసి తెలంగాణలో రాజకీయం చేస్తున్నావు.. ఆంధ్రాలో ఓటు వేసి తెలంగాణలో ప్రశ్నిస్తున్నావా?’ అంటూ వైఎస్ షర్మిలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
కరీంనగర్ : దసరా కల్లా ఆర్ అండ్ బీ అతిథి గృహ నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం ఆర్అండ్బీ అతిథి గృహ నిర్మాణ పనులను మేయర్ వయ సునీల�