రవీంద్రభారతి : బతుకమ్మ సంబురాలు 2021లో భాగంగా భాషాసాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వ సౌజన్యంతో సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించిన 30 రోజుల కిడ్స్ డ్రామా ఆన్లైన్ శిక్షణా-2 కార్యక్రమంలో పిల్లలు తమ నటన చాత�
సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం పై రాష్ట్ర SC, ST, BC ఉద్యోగ సంఘాల, తెలంగాణ గజిటెడ్ ఉద్యోగుల కేంద్ర సంఘం (TGO) ఆధ్వర్యంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్�
రవింధ్రభారతి : ఎంతోమంది పాము కాటు బాధితులు భయం, షాక్లతోనే మరణిస్తున్నారని , ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పాముదాడులను నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర�
శంకర్పల్లి : సనాతన ధర్మానికి నిదర్శనంగా నిలిచిన స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకొని సమాజ సేవ, ఆలయాల అభివృద్ధికి పాటుపడుతూ కరోనా కష్టకాలంలో బాధితులకు సేవలందించిన నరేష్కుమార్ (సతీష్) నేటి యువతకు �
మంత్రి సబితా రెడ్డి | తల్లి జన్మనిస్తే.. గురువులు బతుకును నేర్పుతారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యారంగాన్ని తిరిగి గాడిన పెడుతున్నామని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని �
రవీంద్రభారతి, ఆగస్టు 1: తెలంగాణ థియేటర్, మీడియా రిపర్టరీ నిర్వహిస్తున్న మూడవ శిక్షణ శిబిరం గోడ పత్రికను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ఆదివారం ఆవిష్కరించారు. తెలంగాణ భాషా సంస్కృత�
హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలను రవీంద్రభారతిలో రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ప్రారంభించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తె�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | లంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్ : కేంద్రం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలని, ఎలుకల బాధకు ఇల్లుని తగులబెట్టుకోవద్దని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నగరంలోని రవీంద్రభారతిలో శుక్రవారం జరి�
పూర్వం ప్రమాదకర జంతువులు, విష ప్రాణుల నుంచి రక్షణ కోసం కర్రలు, కత్తులు వినియోగించేవారు. కర్రసాము, కత్తిసాము వంటి విద్యల్లో శిక్షణ తీసుకునేవారు. ప్రస్తుతం ఆ విద్యలు కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి. సమకాలీన �