శంకర్పల్లి : సనాతన ధర్మానికి నిదర్శనంగా నిలిచిన స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకొని సమాజ సేవ, ఆలయాల అభివృద్ధికి పాటుపడుతూ కరోనా కష్టకాలంలో బాధితులకు సేవలందించిన నరేష్కుమార్ (సతీష్) నేటి యువతకు �
మంత్రి సబితా రెడ్డి | తల్లి జన్మనిస్తే.. గురువులు బతుకును నేర్పుతారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యారంగాన్ని తిరిగి గాడిన పెడుతున్నామని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని �
రవీంద్రభారతి, ఆగస్టు 1: తెలంగాణ థియేటర్, మీడియా రిపర్టరీ నిర్వహిస్తున్న మూడవ శిక్షణ శిబిరం గోడ పత్రికను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ఆదివారం ఆవిష్కరించారు. తెలంగాణ భాషా సంస్కృత�
హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలను రవీంద్రభారతిలో రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ప్రారంభించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తె�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | లంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్ : కేంద్రం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలని, ఎలుకల బాధకు ఇల్లుని తగులబెట్టుకోవద్దని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నగరంలోని రవీంద్రభారతిలో శుక్రవారం జరి�
పూర్వం ప్రమాదకర జంతువులు, విష ప్రాణుల నుంచి రక్షణ కోసం కర్రలు, కత్తులు వినియోగించేవారు. కర్రసాము, కత్తిసాము వంటి విద్యల్లో శిక్షణ తీసుకునేవారు. ప్రస్తుతం ఆ విద్యలు కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి. సమకాలీన �
రవీంద్రభారతి : ప్రపంచ రంగస్థలం దినోత్సవం సందర్భంగా తెలంగాణ సంగీత, నాటక అకాడమీ, తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో రవీంద్రభారతిలో మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ రంగస్థల దినోత్సవ కార్యక్రమాన్ని ర�
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆరున్నరేండ్లలో 73 శాతం జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నారు. కవిత పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్.. కవితకు జన్మదిన శు�