రవీంద్రభారతి : ప్రపంచ రంగస్థలం దినోత్సవం సందర్భంగా తెలంగాణ సంగీత, నాటక అకాడమీ, తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో రవీంద్రభారతిలో మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ రంగస్థల దినోత్సవ కార్యక్రమాన్ని ర�
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆరున్నరేండ్లలో 73 శాతం జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నారు. కవిత పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్.. కవితకు జన్మదిన శు�