Rathod Janardhan | బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎర్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జాడే దయానంద్ తల్లి శాంతాబాయి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు.
జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఇంద్రవెల్లి : . రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో విద్యా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుందని . ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహలో ప్రభుత్వం విద్యను అందిస్తుందన�