తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. శ్రీవారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్టు చెప్పారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య క్షేత్రంలో రథ సప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఉదయం స్వామివారిని అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు.
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన గు మ్మడిదలలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధర్మకర్తలు నర్సి
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రథ సప్తమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు కొనసాగగా..సాయంత్రం స్వామివారి రథోత�