Rashtriya Swayamsevak Sangh: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పాటు చేసి నేటికి వందేళ్లు అయ్యింది. డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవర్ ఈ సంస్థను ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా
ప్రధాని నరేంద్రమోదీ బుధవారం 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో అనధికారికంగా అమలవుతున్న ‘75 ఏండ్లకు రిటైర్మెంట్' నిబంధనపై మరోసారి చర్చ జరుగుతున్నది. తన చిరకాల మిత్రుడు, రాష్ట్రీయ స్�
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంతో తమకు సంఘర్షణ ఉంది కాని గొడవలు లేవని బీజేపీ సైద్ధాంతిక గురువుగా పరిగణించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
అసత్యాలు ఎల్లకాలం రాజ్యమేలవు. సత్యం ఏనాటికైనా జయిస్తుంది. ఎప్పుడూ ఒకరిమాటే చెల్లుబాటు అవుతుందని భావించడం పొరపాటు. ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నది అదే. తన కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవడానికి బీజేప�
కమ్యూనిస్టుల పురోగమనమే దేశానికి రక్ష అని, యావత్ దేశంలో కమ్యూనిస్టుల అవసరం పెరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మంలో గురువారం నిర్వహించిన సీపీఐ శతజయంతి వేడుకల్లో ఆయన
Dattatreya Hosabale | ఆర్ఎస్ఎస్ మరోసారి దత్తాత్రేయ హోసబలేను సర్ కార్యవాహగా ఎన్నుకున్నది. ఆయన 2027 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. 2021 నుంచి హోసబలే సర్ కార్యవాహ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నగర్పూర్లో జరిగిన ప్రత
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకుండి నడిపిస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కేరళలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నది. అందులో తప్పేంలేదు. కానీ దానికోసం అనుసరిస్తున్న విధానాలు పూర్త
కుల నిర్మూలన గురించి చర్చిస్తే, వాస్తవానికి క్రీ.శ.8వ శతాబ్దంలో ఆది శంకరాచార్య కాలంలోనే అది అంతం కావాల్సింది. అందరిలో ఉన్న దివ్యత్వం ఒక్కటేనని, ఈ విషయాన్ని విస్మరించడం వల్లే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున�