యువహీరో రానా తొలిసారి గాత్రదానం చేయబోతున్నారు. తాను కథానాయకుడిగా నటిస్తున్న తా జా చిత్రం ‘విరాటపర్వం’ కోసం ఆయన గాయకుడి అవతారం ఎత్తడానికి సిద్ధమయ్యారు. సందర్భోచితంగా వచ్చే ఓ ప్రత్యేకగీతాన్ని ఆలపించమని
వెంకటేష్, రానాలను ఒకే ఫ్రేమ్లో చూడాలనే అభిమానుల చిరకాల కల నిజంకానున్నది. ఈ బాబాయ్ అబ్బాయ్ కలిసి ‘రానా నాయుడు’ పేరుతో ఓ వెబ్సిరీస్ చేయబోతున్నారు. అమెరికన్ పాపులర్ డ్రామా ‘రే డొనోవన్’ ఆధారంగా ఈ �
దగ్గుబాటి సీనియర్ హీరో వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని దగ్గుబాటి రానా ఎప్పటి నుండో కలలు కంటున్నాడు. ఆ కల నిజమయ్యే రోజు వచ్చేసింది. రానా, వెంకటేష్ రానా నాయుడు అనే వెబ్ సిరీస్ కోసం కలిసి పని చేయబోతున్�
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో భీమ్లా నాయక్ చిత్రం ఒకటి. ఈ మూవీని మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్రంగా రూపొందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రా
పవన్ కళ్యాణ్- రానా ప్రధాన పాత్రలలో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ చిత్రంకి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులకి అమితమైన ఆనందం
పవర్ స్టార్ పనవ్ కళ్యాణ్ మూడేళ్ల పాటు రాజకీయాలు చేయకపోయే సరికి పరిశ్రమ వెలవెలబోయినట్టు కనిపించింది. సినిమాల్లోకి పవన్ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, ఎట్టకేలకు వకీ�
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. కేసులో కీలక నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ 12 మంది సెలబ్రిటీలకు నోటీసులు పంపగా, ఈ క్రమంలో ఒక్కొక్కరిని విచారిస్తుంది. ఇప్పటికే పూర
మంగళవారం విచారణకు హాజరైన యాక్టర్ నందు నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న హీరో రానా.. రేపు హీరో రవితేజ వంతు టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు దర్యాప్తులో ఈడీ వేగం పెంచింది. మంగళవారం ఉదయం �
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టైటిల్ సాంగ్ అభిమానులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ బర్త్ డేకి ఇది అదిరిపోయే గిఫ్ట్ అని ప్రశంసలు కురిపి�
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ అప్డేట్ రానే వచ్చింది. అయ్యప్పనుమ్ కోషియమ్ మలయాళ రీమేక్గా తెరకెక్కుతున్న చిత్రానికి ఏ టైటిల్ పెడతారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూడగ�