బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో తొలి సీజన్ని ఎన్టీఆర్ హోస్ట్ చ�
మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని తెలుగులో పవన్కల్యాణ్ కథానాయకుడిగా పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రానా కీలక పాత్రధారి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పదవీవి�
బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్కి సిద్ధమైంది. కరోనా వలన జూలైలో ప్రారంభం కావలసిన ఈ షో సెప్టె
కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ రానా కోవిడ్ సమయంలో తన వంతు సాయంగా పేదలకు సరుకులు అందజేశారు.
వినూత్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ నవతరం కథానాయకుల్లో వైవిధ్యతను చాటుకుంటున్నారు హీరో రానా. తాజాగా ఆయన ఓ పాన్ ఇండియన్ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై ఆచంట గోపీనాథ్�
లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు దగ్గుబాటి రానా. ఆ తర్వాత సినిమా సినిమాకు తనలోని నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ..బాహుబలి, అరణ్య లాంటి ఫర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ కోట్లాదిమంది ఫ�
బాహుబలి 2 తర్వాత సినిమాలు చేయని రానా..నాలుగేళ్ల తర్వాత అరణ్యతో వచ్చాడు. ప్రశంసలు దక్కుతున్న ఈ సినిమాకు పైసలు మాత్రం రావడం లేదు. తొలిరోజు నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పు�
ఇండస్ట్రీలో అంతే.. కొన్నిసార్లు కొన్ని సినిమాల కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూస్తుంటారు. ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో కూడా ఓ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నాడు. ఆ సినిమా ఎప్పుడెప్ప
అరణ్య కలెక్షన్స్ | రానా దగ్గుబాటి నటించిన అరణ్య సినిమాకు తొలిరోజు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అలాగే వచ్చాయి. రెండో రోజు పూర్తిగా డల్ అయిపోయింది.