సీపీఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు, కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో �
ఇరాన్ పై అమెరికా దాడి విచారకరమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు అన్నారు. వేములవాడలో ఇరాన్ పై అమెరికా దాడి చేయడాన్నిఖండిస్తూ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడారు.
గ్రామ రెవెన్యూ సహాయకులు తెలంగాణ ఏర్పాటు కాకముందు వరకు వారబందీ విధానంలో అమలులో ఉండేది. ఈ విధానానికి స్వస్తి పలికి నూతన విధానాలకు శ్రీకారం చుట్టాలని మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ వచ్చింది.
ప్రధాని మోదీ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కొన్నేండ్లుగా బీసీలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతూనే ఉన్నదని పేర్క