దక్షిణ కా శీగా పేరుగించిన కందూరు రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయ పూజారులు తమ్మలి వంశస్తుల ఇంటి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. మంగళవ
మండలంలోని కందూరు రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం ఆలయ ప్రాంగణంలో బండలాగుడు పోటీలను నిర్వహించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పోటీలను ప్రారంభించారు.
ఆది దంపతులు శివపార్వతుల వివాహ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. దక్షిణకాశి అయిన కందూరు రామలింగేశ్వరస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా శుక్రవారం శివపార్వతుల వివాహ వేడుకను భక్తులు కనులారా వీక్షించి పుల�
భక్తుల పాలి ట కల్పతరువుగా విరాజిల్లుతున్న కందూరు రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 21వ తేదీ నుంచి ప్రా రంభం కానున్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయం. అందుకే కాకతీయుల చరిత్రకు నిలయంగా చెప్పుకొంటారు. ఇ
చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున శేష వాహనంపై స్వామి వారి సేవా కార్యక్రమాలను ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ
కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశాపు హాల్�