Ajay Pratap Singh | లోక్సభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్లో భారతీయ జనతాపార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అజయ్ ప్రతాప్ సింగ్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్ల�
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డీ. శ్రీనివాస్ (D.Srinivas) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని ఓ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
MLA Sanjay Kumar | జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధికి గాను నిధులు మంజూరు చేసిన రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు (MP Deevakonda Damodar Rao) కు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్(Mla Sanjay kumar) ధన్యవాదాలు తెలిపారు.
Delhi liquor policy case | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం రెండో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో కొత్తగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పేరును కూడా చేర్చింది
ప్రధాని మోదీ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కొన్నేండ్లుగా బీసీలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతూనే ఉన్నదని పేర్క
Jagdeep Dhankha | అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకర్ సభ్యులను కోరారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గురువారం సభకు చైర్మన్ మాస్క్ ధరించి వచ్చారు. విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంపై ఆందోళన �
తాను వ్యాపారపరంగా ఎదగడానికి, తద్వారా రాజకీయంగా రాణించడానికి దోహదపడిన గ్రానైట్ కుటుంబాన్ని ఎన్నడూ విస్మరించబోనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు.
Vaddiraju Ravichandra | రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులోని తన కార్యాలయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు..