పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ పట్టరాని ఆనందంతో మేఘాల్లో తెలిపోతున్నది. ఈ భామ జోష్కు కారణం..బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకోవడమే. రాజ్కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ఖ�
గత కొన్నేళ్లుగా సరైన విజయం లేక సతమతమవుతున్నారు బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ఖాన్. ప్రస్తుతం ఆయన ‘పఠాన్' చిత్రంలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా త్వరలో సెట్స్మీదకు రానుంది. మంగళవారం షారుఖ�
Rajkumar Hirani-Sharukh | భారత దేశంలో ఉన్న గొప్ప దర్శకులలో రాజ్ కుమార్ హిరానీ ఒకరు. ఐఎమ్బిడి వరల్డ్ టాప్ 10 దర్శకులలో రాజ్కుమార్ రెండవ స్థానంలో ఉన్నాడంటే ఈయన ఎంత గొప్ప దర్శకుడు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్
బాలీవుడ్ హీరో సంజయ్దత్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా సిరీస్ ‘మున్నాభాయ్’. దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ రూపొందించిన ఈ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. మున్నాభాయ్ సిరీస్లో రెండు చిత్రాలు ‘మున్న�
తారక్ ఆర్ఆర్ఆర్తో తొలిసారి నార్తిండియా ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా విడుదలకు ముందే హిందీ భాషను పర్ఫెక్ట్గా మాట్లాడుతూ..ఇండియావైడ్గా ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయాడు. ఇపుడు ఆ
గత నాలుగేళ్లలో అగ్ర హీరో షారుక్ ఖాన్ సినిమా ఒక్కటీ విడుదల కాకపోవడం అటు అభిమానులనే కాదు చిత్ర పరిశ్రమనూ ఇబ్బంది పెట్టింది. షారుక్ కెరీర్ ప్రారంభం నుంచీ వచ్చిన సుదీర్ఘ విరామం ఇదే అనుకోవచ్చు. 2018లో ‘జీరో�
పంజాబీ సుందరి తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రసీమలో దూసుకుపోతున్నది. మహిళా ప్రధాన చిత్రాల్ని ఎంపికచేసుకుంటూ తనకంటూ ప్రత్యేకపంథాను సృష్టించుకుంది. వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న ఈ
ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా కెరీర్ లో కొన్ని సార్లు ఇబ్బంది పడతాడు. వరుస పరాజయాలతో సతమతమవుతుంటాడు. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది.