మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం,గాజులరామారంలోని రాజీవ్ స్వగృహ సముదాయాల్లో అసంపూర్తిగా ఉన్న ఫ్లాట్ల కేటాయింపునకు హెచ్ఎండీఏ శనివారం నోటిఫికేషన్ జారీ చేసిం ది.
చెల్లించినవారికే ఫ్లాట్ల అలాట్మెంట్ డబ్బు చెల్లించేందుకు వారం గడువు ఆ తరువాతే లోన్ ఆప్షన్కు అర్హత హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పోచారం, బండ్లగూడలో న�
HMDA | బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. బండ్లగూడ, పోచారంలోని 3716 రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు 39 వేల దరఖాస్తులు వచ్చాయి.
బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్లాట్లను దక్కించుకునేందుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగిసే నాటికి 39 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి.
తాండూరు : తాండూరు పట్టణ సమీపంలోని రాజీవ్ స్వగృహ ఇండ్లను గురువారం జిల్లా కలెక్టర్ నిఖిల పరిశీలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల సొంతింటి కళ నెరవేర్చేందుకు అప్పటి ప్రభుత్వం 173 ఇండ్లకు మంజూరు చేసి
దరఖాస్తుదారులు చెల్లించిన ప్రాసెసింగ్ ఫీజు, కిస్తీలు వాపస్ టీఆర్ఎస్సీఎల్ నోటిఫికేషన్లు జారీ హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): సామాన్యుల సొంతింటి కల సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తు