IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ను భారత్లో సాధారణ ఎన్నికల దృష్ట్యా విదేశాల్లో నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నాహకాలు చేస్తున్నదని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న
BCCI: పాకిస్థాన్తో క్రికెట్ పునరుద్దరణపై కేంద్రానిదే తుది నిర్ణయం ఉంటుందని బీసీసీఐ తెలిపింది. పాక్లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న బీసీసీఐ చీఫ్ బిన్నీ, ఉపాధ్యక్షుడు శుక్లాలు ఇవాళ వాఘా బోర్�
Asia Cup | ఈ ఏడాది ఆసియా కప్కు పాక్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. అయితే, హైబ్రిడ్ మోడల్లో జరుగనుండగా.. కీలకమైన మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే జరుగనున్నాయి. ఇక ఆసియా కప్ టోర్నీ ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు కొనసాగనున్న
BJP's Jumla Patra | తమ మ్యానిఫెస్టోను కాపీ కొట్టిన బీజేపీ.. ప్రజలను మరోసారి మోసగించే ప్రయత్నం చేస్తున్నదని రాజీవ్ శుక్లా ఆరోపించారు. జుమ్లా పత్ర్ను తీసుకొచ్చిందని మండిపడ్డారు. 2017 హామీలను బీజేపీ గాలికొదిలేసిందని ఆ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా త్వరలోనే తన పదవికి రాజీనామా చేయనున్నారు. రాజ్యసభకు ఎంపీగా నియమితుడైన ఆయన.. త్వరలోనే బీసీసీఐ నుంచి వైదొలగనున్నట్టు తెలుస్తున్నది. బీసీసీఐ
దుబాయ్: ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఇప్పటికే ఈ మిగిలిన టోర్నీని యూఏఈకి తరలించిన విషయం తెలిస�
ముంబై: ఆటగాళ్లకు కరోనా సోకుతున్న నేపథ్యంలో ఐపీఎల్ను వాయిదా వేసిన బీసీసీఐ ఇప్పుడు లీగ్లో పాల్గొన్న వాళ్లందరినీ తిరిగి పంపే పనిలో నిమగ్నమైంది. అందరినీ సురక్షితంగా ఇంటికి పంపేందుకు తమ అధికార
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ను సస్పెండ్ చేసింది బీసీసీఐ. సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టోర్నీలో కరోనా బారిన ప�
ముంబై: ఐపీఎల్లో ఆడే ప్లేయర్స్కు వ్యాక్సినేషన్ అంశంపై తాము ఆలోచన చేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీనికి సంబంధించి తాము ఆరోగ్యశాఖతో సంప్రదిస్తున్నామని, ఆటగాళ