హుజూరాబాద్ టౌన్, ఏప్రిల్ 25: వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు ఆదివారం 1వ డివిజన్లో విస్తృతంగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థ
సిమెంట్ కల్లాలతో అనేక ప్రయోజనాలునిర్మాణానికి ఆసక్తి చూపుతున్న రైతులుమండలంలో 455 మంజూరుఇప్పుటికే 191 పూర్తిఒకప్పుడు ధాన్యం ఆరబోతకు రైతన్న అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రక్రియ ఎంతో సు�
టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్న గ్రామీణులుకార్యక్రమాన్ని పర్యవేక్షించిన అధికారులుశంకరపట్నం, ఏప్రిల్ 24; మండలంలోని కాచాపూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరానికి గ్రామ�
హుజూరాబాద్/హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 23: రాజకీయ దురంధరుడు, సుదీర్ఘకాలం ప్రజల సేవలో తరించిన మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి(76) ఇకలేరు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో శుక్రవారం హఠాన్మరణం చెందారు. అ
దుబాయ్ జైలు నుంచి గంభీపూర్పూర్ వాసి విడుదల‘నమస్తే’ కథనానికి స్పందనగల్ఫ్ సంక్షేమ సంఘం ప్రతినిధుల కృషితో ఇల్లు చేరిన కొండగట్టు కుటుంబసభ్యుల కృతజ్ఞతలుకథలాపూర్, ఏప్రిల్ 22: చేయని నేరానికి జైలుపాలైన �
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 21: మండలంలోని దుర్శేడ్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో కొత్తపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో బుధవారం కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ఆర్డీవో ఆనంద్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డ�
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 21: మండలంలోని బొమ్మకల్ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని అర్చకులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిపించారు. భక్తులు పరిమిత సంఖ్యలో హాజరై కల్యాణాన్ని తిలకించారు. దు�
మండుటెండల్లో మత్తడి దుంకిన ఎగువమానేరు జలాశయం చరిత్రలో ఇదే మొదటిసారి మాట నిలుపుకున్న రామన్న పులకించిన మెట్ట ప్రాంతం సంబురాల్లో రైతాంగం జూన్ 21, 2019న కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ జాతికి అంకితమివ్వ
వేములవాడ, ఏప్రిల్20: పట్టణంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి కట్టడికి నిర్ణయం తీసుకుందామని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పేర్కొన్నారు. మంగళవారం ఆమె మున
ధర్మపురి/ ధర్మారం, ఏప్రిల్ 20: మంత్రి కొప్పుల ఈశ్వర్ బర్త్డే వేడుకలను ధర్మపురి నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు నిరాడంబరంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కాగా, రాజ్యస
వేములవాడ టౌన్, ఏప్రిల్ 20 : వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్
పాత నేరస్తులపై నిఘా ఉంచాలినేర సమీక్షా సమావేశంలో సీపీ కమలాసన్రెడ్డిరాంనగర్, ఏప్రిల్ 17: కేసుల దర్యాప్తును నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్రెడ్డి ఆదేశ�