వీణవంక, మార్చి 28: అతడు సాధారణ రైతుల్లా కాకుండా వినూత్నంగా ముందుకు ‘సాగు’తున్నాడు. తనకున్న ఆరెకరాల్లో మూడు రకాల పంటలు వేస్తున్నాడు. ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధిగ దిగుబడులు సాధిస్తున్నాడు. అంతేకాకుండా సొం�
రాజన్న సిరిసిల్ల : మిడ్ మానేరు డ్యాంలో దూకి ఓ యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన సారంపల్లి రాజు(37)గా గుర్తించారు. ఆత్
మట్టి గిన్నెలకు మళ్లీ జీవంఆధునికతతో కొత్త రూపుమార్కెటో ఎన్నో రకాల వెరైటీలుఇష్టపడుతున్న నేటితరంవేములవాడ/హుజూరాబాద్, మార్చి 27: ఒకప్పుడు మన జీవితాలతో మమేకమై, మధ్యలో కనుమరుగైన మట్టి పాత్ర మళ్లీ వంటింట్లో�
హైదరాబాద్: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్రోడ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్
సిరిసిల్ల: జిల్లాలో మరో రెండు కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు సిరిసిల్లలోని జిల్లా ప్రధాన దవాఖానలో కరోనా టీకా పంపిణీ చేశారు. కొత్తగా వేములవాడ, ఎల్లారెడ్డిపే
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడలో అక్రమ వడ్డీ వ్యాపారులపై టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు. వేములవాడ పట్టణంలో మధ్యతరగతి ప్రజలను, పేదలకు లక్ష్యంగా చేసుకుని అక్రమ వడ్డీ వ్యాపారా�
రాజన్న సిరిసిల్ల: నేరాల నియంత్రణతోపాటు, కేసులను ఛేదించడంలో సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడుతాయని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని కళ్లు దుకాణా�