జగిత్యాల, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): కేరళలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి అక్కడి ప్రభు త్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయ నం చేసేందుకు వెళ్లిన ఆరుగురు సభ్యుల తెలంగాణ బృందం గురువారం తిరువనంతపురంలోన
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలుమంకీ ఫుడ్కోర్టులో తీరొక్క పండ్ల మొక్కలుఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనంహరితహారంతో పల్లెకు పచ్చందాలుపెగడపల్లి మండలంలోని నందగిరి గ్రామ జనాభా 2156. ఈ ఊరు పల్లె ప్రగతి�
క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలిజడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణఉమ్మడి జిల్లాస్థాయి ముగింపు పోటీలకు హాజరువిజేతలకు బహుమతుల ప్రదానంవేములవాడ రూరల్, ఏప్రిల్ 5: కబడ్డీ ఆటకు విశేష ఆదరణ ఉంద�
రాజన్న సన్నిధిలో 25వేలకు పైగా భక్తులు14లక్షల ఆదాయం రాకవేములవాడ టౌన్, ఏప్రిల్ 5: వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో అనుబంధ దేవాలయాలైన భీమేశ్వరాలయం, బ�
ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న నియోజకవర్గ నాయకులుగంభీరావుపేట/సిరిసిల్ల రూరల్/ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 5: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ ప
మెట్పల్లి, ఏప్రిల్ 4: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. ఈ సినీ గీతం ఆ యువకుడి జీవితానికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. సర్కారు కొలువు సాధించడమే గగనమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అతడు ఏకంగా రెండేళ్లలో రెం�
వివిధ రకాల సాగుతో మెరుగైన ఆదాయంమిరప, పసుపు పంటలకు పెట్టింది పేరువరి, మక్క సీడ్లో ప్రత్యేకంఅరటి, కూరగాయల సాగులోనూ ముందంజహుజూరాబాద్, ఏప్రిల్ 4: సేద్యమంటే ఒక నిరంతర యజ్ఞం. ఒక ఆలోచన, ప్రణాళిక ఉంటేనే చేసే ప్ర
డబుల్ బెడ్రూం ఇండ్లు | కేసీఆర్ నగర్లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత లబ్దిదారులు ఆ ఇండ్లలో గృహప్రవేశం చేశారు.
శంకరపట్నం, ఏప్రిల్ 2: ప్రభుత్వ దవాఖానల్లో 15 రోజుల పాటు సెలవు దినాల్లో సైతం కరోనా వ్యాక్సినేషన్ను కొనసాగిస్తున్నట్లు హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో జువేరియా వెల్లడించారు. 45 సంవత్సరాల వయసు దాటిన ప్రతి