రాజన్న సన్నిధిలో 25వేలకు పైగా భక్తులు14లక్షల ఆదాయం రాకవేములవాడ టౌన్, ఏప్రిల్ 5: వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో అనుబంధ దేవాలయాలైన భీమేశ్వరాలయం, బ�
ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న నియోజకవర్గ నాయకులుగంభీరావుపేట/సిరిసిల్ల రూరల్/ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 5: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ ప
మెట్పల్లి, ఏప్రిల్ 4: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. ఈ సినీ గీతం ఆ యువకుడి జీవితానికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. సర్కారు కొలువు సాధించడమే గగనమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అతడు ఏకంగా రెండేళ్లలో రెం�
వివిధ రకాల సాగుతో మెరుగైన ఆదాయంమిరప, పసుపు పంటలకు పెట్టింది పేరువరి, మక్క సీడ్లో ప్రత్యేకంఅరటి, కూరగాయల సాగులోనూ ముందంజహుజూరాబాద్, ఏప్రిల్ 4: సేద్యమంటే ఒక నిరంతర యజ్ఞం. ఒక ఆలోచన, ప్రణాళిక ఉంటేనే చేసే ప్ర
డబుల్ బెడ్రూం ఇండ్లు | కేసీఆర్ నగర్లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత లబ్దిదారులు ఆ ఇండ్లలో గృహప్రవేశం చేశారు.
శంకరపట్నం, ఏప్రిల్ 2: ప్రభుత్వ దవాఖానల్లో 15 రోజుల పాటు సెలవు దినాల్లో సైతం కరోనా వ్యాక్సినేషన్ను కొనసాగిస్తున్నట్లు హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో జువేరియా వెల్లడించారు. 45 సంవత్సరాల వయసు దాటిన ప్రతి
వాతావరణ అనుకూల పరిస్థితులతో అన్నదాతల్లో ఆనందంధాన్యం విక్రయాలకు సన్నద్ధంహుజూరాబాద్, ఏప్రిల్ 2 : డివిజన్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. గతేడాది పంట చేతికి వచ్చే సమయంలో మబ్బులు పట్టి ఆందోళనకు గురి చేయగా, ప�
జగిత్యాల రూరల్, ఏప్రిల్ 2: నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ పథకాలు వరం లా మారాయని ఎమ్మెల్యే డ్టాకర్ సంజయ్ కుమా ర్ అన్నారు. శుక్రవారం పట్టణానికి చెందిన ఎనిమది మందికి కల్యాణలక్ష్మి , షాదీ
వేదికలతో వ్యవసాయ చైతన్యంరాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్గొల్లపల్లిలో రైతు వేదిక ప్రారంభం119 మందికి 1.19కోట్ల చెక్కుల పంపిణీగొల్లపల్లి, ఏప్రిల్ 1: తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర �