జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణకలెక్టర్తో కలిసి వ్యాన్ సేవలు ప్రారంభంసిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 30: జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్ సరఫరా ఇకనుంచి సులభతరం కానున్�
ధర్మారం, ఏప్రిల్ 28: రైతాంగానికి మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ తెలిపారు. మండలంలో బుధవారం ఆమె పర్యటించి నందిమేడారం సింగిల్
కరోనాపై అపోహలు వద్దువ్యాక్సిన్ వేయించుకున్నా నిబంధనలు పాటించాలిమెరుగైన చికిత్స అందిస్తున్నాం విద్యానగర్, ఏప్రిల్ 28: కరోనా విషయంలో ప్రజలు అపోహలను నమ్మి ఆందోళన చెందుతున్నారని, అనవసరంగా భయపడి ప్రాణాల
రాజన్న సిరిసిల్ల : లడ్డూ విక్రయాల్లో చేతివాటం చూపిన ఉద్యోగిపై వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. రికార్డు అసిస్టెంట్, లడ్డూ ప్రసాదం సేల్స్ ఇంఛార్�
ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలుకేసీఆర్ భవన్లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్సీ నారదాసుగ్రామగ్రామాన స్వీట్లు, పండ్లు పంపిణీ చేసిన నాయకులుపలు చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం సిరి�
ఏఎంసీ, పీఏసీఎస్ చైర్మన్లు రవీందర్రెడ్డి, దేవదాస్, ఎంపీపీ రేణుకగ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంసిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 27: రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని సిరిసిల్ల ఏ
ఎలిగేడు, ఏప్రిల్ 26: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తున్నదని ఎంపీపీ తానిపర్తి స్రవంతి తెలిపారు. ముప్పిరితోట, బురహన్మియాపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ, ఆ గ్రామాల సర�
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 26: ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృపాబాయి సూచించారు. పెద్దపల్లి మండలం అందుగులపల్లిలో ఏర్పాటు చేసిన కొవ�