పాత నేరస్తులపై నిఘా ఉంచాలినేర సమీక్షా సమావేశంలో సీపీ కమలాసన్రెడ్డిరాంనగర్, ఏప్రిల్ 17: కేసుల దర్యాప్తును నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్రెడ్డి ఆదేశ�
క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేయాలిప్రతి రోజూ వార్డులను సందర్శించాలికలెక్టర్ శశాంక ఆదేశంమున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశంకార్పొరేషన్, ఏప్రిల్ 17: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో వేస�
కార్పొరేషన్, ఏప్రిల్ 16: నగరంలోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని కమిషనర్ క్రాంతి ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమి�
కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలుఅన్ని స్కూళ్ల స్థితిగతులపై ఆరాఇప్పటికే పలు పాఠశాలలకు కొత్త భవనాలుమరింత బలోపేతం దిశగా అడుగులుతెలంగాణ చౌక్, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన�
పాలకుర్తి, ఏప్రిల్15: వరి కోతల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఈవో రూప సూచించారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూర్ క్లస్టర్లోని పలుగ్రామాల్లో రైతులు యాసంగి వరికోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వి�
సిరిసిల్ల రూరల్ : సిరిసిల్లలో రామ్ రాజ్ కాటన్ బ్రాండ్ పేరుతో నకిలీ మాస్కులను తయారు చేస్తున్న ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రూ.5 లక్షల విలువైన మాస్క్లు, కంప్యూటర్, ప్ర�
కార్పొరేషన్, ఏప్రిల్ 12: నగరంలోని పారమిత విద్యా సం స్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాజెక్టు బేస్ట్ లెర్నింగ్ వై జ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు. సో మవారం చివరి విభాగం ప్రదర్శనలో 400 మంది విద్యార్థు లు ఆన్
కార్పొరేషన్, ఏఫ్రిల్ 12: నగరంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కరీంనగర్ బల్దియా కమిషనర్ వల్లూరి క్రాంతి తెలిపారు. సోమవారం 35 వ డివిజన్తో పాలు ప్రా�
తిమ్మాపూర్/ తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 11: మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆదివారం 115 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి ఇందు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు జాగ్రత్తలు పాటించాలన్నార�