ఎమ్మెల్యే సుంకె రవిశంకర్మల్యాలలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ మల్యాల, మే1: కరోనాతో యావత్ ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న
చందుర్తి, మే 1: సివిల్ సర్వీసెస్ అధికారులు శిక్షణలో భాగంగా మారుమూల గ్రామమైన మూడపల్లిలో మార్చి చివరి వారంలో ఏడు రోజుల పాటు బస చేసి, పలు అంశాలపై అధ్యయనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథక�
జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణకలెక్టర్తో కలిసి వ్యాన్ సేవలు ప్రారంభంసిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 30: జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్ సరఫరా ఇకనుంచి సులభతరం కానున్�
ధర్మారం, ఏప్రిల్ 28: రైతాంగానికి మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ తెలిపారు. మండలంలో బుధవారం ఆమె పర్యటించి నందిమేడారం సింగిల్
కరోనాపై అపోహలు వద్దువ్యాక్సిన్ వేయించుకున్నా నిబంధనలు పాటించాలిమెరుగైన చికిత్స అందిస్తున్నాం విద్యానగర్, ఏప్రిల్ 28: కరోనా విషయంలో ప్రజలు అపోహలను నమ్మి ఆందోళన చెందుతున్నారని, అనవసరంగా భయపడి ప్రాణాల
రాజన్న సిరిసిల్ల : లడ్డూ విక్రయాల్లో చేతివాటం చూపిన ఉద్యోగిపై వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. రికార్డు అసిస్టెంట్, లడ్డూ ప్రసాదం సేల్స్ ఇంఛార్�
ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలుకేసీఆర్ భవన్లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్సీ నారదాసుగ్రామగ్రామాన స్వీట్లు, పండ్లు పంపిణీ చేసిన నాయకులుపలు చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం సిరి�
ఏఎంసీ, పీఏసీఎస్ చైర్మన్లు రవీందర్రెడ్డి, దేవదాస్, ఎంపీపీ రేణుకగ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంసిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 27: రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని సిరిసిల్ల ఏ