అత్యధిక పోషక విలువలతో దీర్ఘకాల రోగులకు మేలురైతులకు అధిక లాభాలుకిలో రూ. 250-300 పలుకుతున్న బీపీటీ-2841 రైస్ప్రయోగాత్మక సాగులో లింగాపూర్ రైతు సక్సెస్శంకరపట్నం, మే 18: నల్లని బియ్యాన్నిచ్చే బీపీటీ-2841 రకం బహుళ ప్ర
12వ డివిజన్లో భరోసా యాత్రఎమ్మెల్యే కోరుకంటి చందర్గోదావరిఖని, మే 18: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారని, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో కొవిడ్
మిల్లులకు తరలింపురైతుల ఖాతాల్లో డబ్బులుధర్మారం, మే17: మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సాగుతుండగా, రైతులు
కరోనా కట్టడి కోసం వలంటీర్ల నియామకానికి పోలీసుశాఖ చర్యలురాంనగర్, మే 17;కరోనా కట్టడిలో భాగస్వాములవ్వాలని ఉందా..? మీ వంతు బాధ్యత నిర్వర్తించాలని అనుకుంటున్నారా..? మీలాంటి వారి కోసం పోలీసుశాఖ ఆహ్వానం పలుకుతు�
ఆపదలో ఆపన్నహస్తంపెద్దపల్లి జిల్లా దవాఖానలో నిత్యాన్నదానంసొంత డబ్బులతో మూడేండ్లుగా నిరంతరం సేవలుపెద్దపల్లిటౌన్, మే 16: రోగులకు సరైన వైద్యంతోపాటు పోషకాహారం అందితేనే జబ్బు నుంచి త్వరగా కోలుకుంటారు. పెద్
ధర్మారం,మే16: కరోనా బాధితులకు దాతల సహాయం కొనసాగుతున్నది. ఇంటి వద్దకే ఆహా రం అందుతున్నది. ధర్మారం మండలం నర్సింహులపల్లి టీఆర్ఎస్వై గ్రామ శాఖ అధ్యక్షుడు పంబాల మధూకర్ కరోనా బాధితులకు భోజనం అందిస్తున్నాడు.
కోరుట్ల, మే 15: పట్టణంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రత్యేక చొరవ చూపారు. స్థానిక ప్రభుత్వ బాలిక
విపత్తు వేళ.. సంస్థల ఆపన్నహస్తంకరోనా బాధితులకు దాతల సాయంఇండ్ల వద్దకే పోషకాహారంమంథని టౌన్, మే 14: కరోనా పాజిటివ్తో సరుకులు తెచ్చుకోలేక.. వంట చేసుకోలేక ఇబ్బం ది పడుతున్న వారికి పలు సంస్థలు, యువత మేమున్నామంట
మూడోరోజూ పకడ్బందీగా లాక్డౌన్నగరమంతా నిశ్శబ్ధ వాతావరణంరహదారులు నిర్మానుష్యంకొనసాగిన పోలీసు తనిఖీలుకార్పొరేషన్, మే 14 :నగరవ్యాప్తంగా మూడోరోజూ లాక్డౌన్ పకడ్బందీగా సాగింది. సడలింపు వేళల్లో ముస్లింల
అన్నదాత చెంతకే కొనుగోలు కేంద్రాలునిర్వహణకు కోట్లాది నిధులుసెంటర్లలో మౌలిక వసతులుకరీంనగర్, మే 13 (నమస్తే తెలంగాణ): రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది. కరోనా విపత్కర వేళ, ఆర్థ
కొత్తపల్లి, మే 13 : కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో గురువారం కరోనా నియంత్రణ చర్యలు చేపట్టా రు. అన్ని వార్డుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించామని మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పేర్కొన్�
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్గోదావరిఖని, మే 12:మంత్రి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆర్జీ-1 మేడిపల్లి ఓసీపీ-4లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సంఘం యాక్టింగ్ పిట్ సెక్
ఇక సిరిసిల్లలో సీటీ స్కాన్ ధర 2500అమాత్యుడి ఆదేశాలతో ప్రైవేట్ సంస్థల నిర్ణయంప్రజలపై తప్పనున్న ఆర్థికభారంసర్వత్రా హర్షంసిరిసిల్ల/సిరిసిల్లటౌన్, మే 12:కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న మంత్రి
ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే 50శాతం డిస్కౌంట్10వేల లోపు వారికి మాత్రమే వర్తింపుఈ నెల 31వరకు చివరి అవకాశంలక్ష్యం దిశగా అడుగులు..వేములవాడ, మే11: ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించే వారికి మున్సిపల్ శాఖ 50శాత�
గోదావరిఖని, మే 11: సింగరేణి వ్యాప్తంగా ఎక్స్ప్లోజివ్ సరఫరా, ఓబీ తొలగిం పునకు సంబంధించి విషయాలపై అన్ని ఏరియాల జీఎంలతో సింగరేణి డైరెక్టర్లు బలరాం, సూర్యనారాయణ చర్చించారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ దారా �