ఆసక్తి చూపుతున్న ప్రజలుమార్కెట్లో భారీగా అమ్మకాలు25నుంచి 100 వరకు విక్రయాలుసిరిసిల్ల టౌన్, మే 9: రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు గాను పట్టణవాసులు పుచ్చకాయలు కొనేందుకు క్య�
స్వాతంత్య్ర ఉద్యమం నుంచి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధుడుబడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషిఆరుసార్లు ఎమ్మెల్యేగా సేవలునేడు చెన్నమనేని రాజేశ్వర్రావు ఐదో వర్ధంతివేములవాడ, మే 8: నిస్వా�
రాజన్న సిరిసిల్ల : ఎండుగడ్డిని తీసుకువెళ్తున్న ఓ ట్రాక్టర్కు ప్రమాదవశాత్తు విద్యుత్ తగలడంతో అక్కడికక్కడే దగ్ధమైంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కోత్తూర్ల�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్46 మందికి పట్టాల పంపిణీఇల్లంతకుంట, మే 7: నిరుపేదలకు ఇళ్ల పట్టాలిస్తామని గత ప్రభుత్వాలు తమ పబ్బం గడుపుకొని కాలం వెల్లదీశాయని, కానీ టీఆర్ఎస్ సర్కా రు హయాంలో అర్హులకు ఇళ్ల పట్టాలు �
కొవిడ్ సెకండ్వేవ్లో సర్కార్ డాక్టర్ల ఉత్తమ వైద్యంసాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టిపెద్దపల్లి జంక్షన్, మే 7: కరోనా కష్టకాలంలోనూ సర్కార్ వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారు. సాధారణ ప్రస�
తీగలగుట్టపల్లి వద్ద బ్రిడ్జి కోసం వినోద్కుమార్ ఇటీవలే వినతిస్పందించిన దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజినీర్న్యూఢిల్లీలోని రైల్వే బోర్డ్కు లేఖతాజాగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్కు లేఖ ద్వార�
స్వార్థ ప్రయోజనాలే ఆయనకు ముఖ్యంఉద్యమ నాయకులను అణగదొక్కారురాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుహుజూరాబాద్, ఏప్రిల్ 5: ‘మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓ అవకాశవాది.. రాజకీయ స్వార్థం కోసం ఉద్యమకారులకు అణ�
వేములవాడ రూరల్, మే 4: రైల్వే లైన్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వపరంగా నష్ట పరిహారం అందజేస్తామని ఆర్డీవో శ్రీనివాస్రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేములవాడ మండలం అ
ఏడీఆర్డీవో మదన్మోహన్ n నర్సరీ, పల్లె ప్రకృతి వనాల పరిశీలన రుద్రంగి, మే 4: నర్సరీల నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు డీఆర్డీవో మదన్మోహన్ పేర్కొన్నారు. మండల కేంద్రంల�
దేశానికే ఆదర్శం తెలంగాణ పథకాలుచొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కొడిమ్యాలలో కల్యాణలక్ష్మి చెక్కులు, ముస్లింలకు దుస్తులు పంపిణీకొడిమ్యాల, మే 3: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు పని చేస్తు
సిరిసిల్ల టౌన్, మే 3: సీఎం కేసీఆర్ పేదల పెన్నిధి అని మున్సిపల్ కౌన్సిలర్ కుడిక్యాల రవికుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 25వ వార్డుకు చెందిన కుసుమ లక్ష్మితకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.60 వేల �
రుద్రంగి, మే 2: మీణ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆపత్కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఈజీఎస్ పనులను విస్తృతంగా చేపట్టింది. ఎన్నో ఇబ్బందులు పడిన కూలీలకు వేతనాలు పెంచుతూ ఉపాధి కల్పిస్తున్నది. గతంలో ప్ర�
జగిత్యాల రూరల్, మే 2: ‘ఎన్నిక ఏదై నా టీఆర్ఎస్దే విజయం..ఈ విషయం నాగర్జున సాగర్ ఎన్నికల్లో నిరూపితమైం ది’ అంటూ ఎమ్మెల్యే సం జయ్కుమార్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు బ్యాలెట