ధర్మారం, ఏప్రిల్ 28: రైతాంగానికి మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ తెలిపారు. మండలంలో బుధవారం ఆమె పర్యటించి నందిమేడారం సింగిల్
కరోనాపై అపోహలు వద్దువ్యాక్సిన్ వేయించుకున్నా నిబంధనలు పాటించాలిమెరుగైన చికిత్స అందిస్తున్నాం విద్యానగర్, ఏప్రిల్ 28: కరోనా విషయంలో ప్రజలు అపోహలను నమ్మి ఆందోళన చెందుతున్నారని, అనవసరంగా భయపడి ప్రాణాల
రాజన్న సిరిసిల్ల : లడ్డూ విక్రయాల్లో చేతివాటం చూపిన ఉద్యోగిపై వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. రికార్డు అసిస్టెంట్, లడ్డూ ప్రసాదం సేల్స్ ఇంఛార్�
ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలుకేసీఆర్ భవన్లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్సీ నారదాసుగ్రామగ్రామాన స్వీట్లు, పండ్లు పంపిణీ చేసిన నాయకులుపలు చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం సిరి�
ఏఎంసీ, పీఏసీఎస్ చైర్మన్లు రవీందర్రెడ్డి, దేవదాస్, ఎంపీపీ రేణుకగ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంసిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 27: రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని సిరిసిల్ల ఏ
ఎలిగేడు, ఏప్రిల్ 26: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తున్నదని ఎంపీపీ తానిపర్తి స్రవంతి తెలిపారు. ముప్పిరితోట, బురహన్మియాపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ, ఆ గ్రామాల సర�
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 26: ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృపాబాయి సూచించారు. పెద్దపల్లి మండలం అందుగులపల్లిలో ఏర్పాటు చేసిన కొవ�
హుజూరాబాద్ టౌన్, ఏప్రిల్ 25: వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు ఆదివారం 1వ డివిజన్లో విస్తృతంగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థ
సిమెంట్ కల్లాలతో అనేక ప్రయోజనాలునిర్మాణానికి ఆసక్తి చూపుతున్న రైతులుమండలంలో 455 మంజూరుఇప్పుటికే 191 పూర్తిఒకప్పుడు ధాన్యం ఆరబోతకు రైతన్న అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రక్రియ ఎంతో సు�
టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్న గ్రామీణులుకార్యక్రమాన్ని పర్యవేక్షించిన అధికారులుశంకరపట్నం, ఏప్రిల్ 24; మండలంలోని కాచాపూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరానికి గ్రామ�
హుజూరాబాద్/హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 23: రాజకీయ దురంధరుడు, సుదీర్ఘకాలం ప్రజల సేవలో తరించిన మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి(76) ఇకలేరు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో శుక్రవారం హఠాన్మరణం చెందారు. అ