బీఆర్ఎస్ పోరాటంతోనే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ రైతులకు ప్రభుత్వం రైతు భరోసా జమచేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం హైదరాబాద్లో మాజీ మంత్రి తన�
Tenant farmer | ఇవాళ కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్లో కౌలు రైతుల సంఘం నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌలు రైతు సమ
జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామ సభలో రచ్చరచ్చ జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల సర్వే సందర్భంగా అర్జీదారుల నుంచి కారోబార్ శ్రావణ్కుమార్, కార్యదర్శి రాజిరెడ్డి 500 చొప్పున వసూలు చేశారంటూ గ్రామస్తులు ఆగ్రహ
రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదని, పోలీసు పాలన కొనసాగుతున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. రైతు భరోసా అమలుపై సీఎం రేవంత్ ప్రకటన నేపథ్యంలో ఆదివారం ఆయన హనుమకొండ బాలసము
ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఖరీఫ్ సాగు రైతన్నకు పెను భారమైంది. అటు కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా ఇవ్వకపోవడం, దీనికి తోడు వాతావరణ పరిస్థితులు అనుకూ లించకపోవడంతో అన్నదాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చి�
కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చిన సీఎం కేసీఆర్ కేంద్రం వరిధాన్యం కొననంటున్నది ఈ నెల 12 మహాధర్నా చేపట్టి నిరసన తెలుపుదాం ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి రెండు రోజుల్లో పార్టీ కమిటీలను పూర్తి చేయా