ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలు మండలంలోని బీరప్ప తండాలో తీవ్ర నష్టం చేకూర్చాయి. అన్నిరకాలుగా ఆ గ్రామాన్ని ముంచేశాయి. వరద బీభత్సానికి గ్రామంలో కొత్తగా నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లకు భారీ వృక్షాల వేళ�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు ఎడతెరిపిలేని వాన కురిసింది. ములుగు జిల్లాలో అత్యధికంగా 9.09 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4.1, మహబూబాబాద్ జిల్లాలో 3.16 సెంట
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండోరోజూ కుండపోత వర్షం కురిసింది. అశ్వారావుపేటలో గరిష్టంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా గురువారం రోజంతా ఎడతెరిపి లేకుండా వాన కురిసింది.
భారీ వర్షాలతో లోతట్టు ప్రాం తాలు జలమయమయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.
పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏ సీజన్కైనా రంది లేకుండా సాగునీరందడంతో రైతన్న ధీమాగా పంటలు వేశాడు. పుష్కలంగా ఉన్న భూగర్భజలాలు, ప్రాజెక్టుల నుంచి వచ్చే నీళ్లతో పుట్లకొద్దీ పంటలు పండించాడు. కానీ ఈసారి సకాలంలో సాగ
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. సోమవారం గుడిపేట శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీ పీ ప్రకాశ్�