Hyderabad | గౌలిగూడలోని హైదరాబాద్-1 డిపో నుండి నడిచే సర్వీసులకి సంబంధించి ప్రయాణికుల సలహాలు, సూచనలు, సమస్యలు స్వీకరించేందుకు ఈనెల 20వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించను
కర్ణాటకలోని రాయచూర్లో (Raichur) దారుణం చోటుచేసుకున్నది. పెన్ను దొంగిలించాడని (Pen Theft) 3వ తరగతి విద్యార్థిని గదిలో బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మా అప్ప(తిమ్మప్ప)కు నేను, అక్క ఇద్దరమే కావట్టి, మాకు ఆరుగురు పిల్లల్నిచ్చిండేమో ఆ దేవుడు. మాకు నలుగురు కొడుకులు, ఇద్దరు ఆడబిడ్డలు. వాళ్లే మాకు సర్వం. వాళ్లను అపురూపంగా సాదుకుంటున్నం. మా అప్ప నాకిచ్చిన 24 ఎకరా
Speeding Car | కర్ణాటక (Karnataka)లోని రాయచూర్ (Raichur) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న కారు (Speeding Car).. బైక్ ను ఢీ కొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులపైకి దూసుకెళ్ల
జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా గోనుపాడు వద్ద ఘోర ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం గోనుపాడు సమీపంలోని పార్చర్లమిట్ట వద్ద వేగంగా దూసుకొచ్చిన బొలెరో (Bolero) అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయా�
నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది గాయపడ్డారు. రాయ్చూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద ఆ�
ఖిలాఫత్ ఆందోళన హైదరాబాద్ సంస్థానంలో జాతీయవాదాన్ని రగిలించింది. హిందూ, ముస్లింల ఐక్యతకు దోహదపడింది. జాతీయోద్యమంలో ముస్లింలు మరింత పాల్గొనేలా ప్రేరణ కల్పించింది. మొత్తంగా స్వాతంత్య్రోద్యమం ఉధృతమయ్యే
కేసీఆర్ పాలనకు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఫిదా తమ గోడును ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపిన రైతులు, ప్రజలు వీడియోను ట్విట్టర్లో పంచుకున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్, అక్టోబర్
పెద్దపల్లి వద్ద ఆక్సిజన్ రైలులో మంటలు | హైదరాబాద్ నుంచి రాయ్చూర్ వెళ్తున్న ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. పెద్దపల్లి మండలం చీకురాయి వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.