రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంతోపాటు భూభారతి చట్టం అమలుపై గవర్నర్కు వివర�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం డోర్నకల్-భద్రాచలం రోడ్ రైల్వే లైన్లో ఖమ్మం- ఇల్లెందు ప్రధాన రహదారి గాంధీపురం వద్ద ఉన్న రైల్వే గేట్ను ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి ఆదివారం పరిశీలించార�
సొంత పార్టీలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి టార్గెట్ అయ్యారా? సొంత ప్ర భుత్వంలోనే ఆయన ప్రాధాన్యం తగ్గించే ప్ర యత్నాలు జరుగుతున్నాయా? రాజకీయంగా ఇరుకునపెట్టేలా, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసేలా కొందర
Raghuram Reddy | తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి అక్కడి నుంచి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల రెండు రోజులపాటు ఉమ్మడి ఖమ్మంలో చేసిన బస్సుయాత్ర ఇక్కడి రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున సుమారు 1.60 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సా�
ఒక్క ఖమ్మం ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రకంపనలకు తెరతీసింది. ఖమ్మం టికెట్ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డికి అధిష్ఠానం ఖరారు చేయడం పీసీసీలో చిచ్చు �
‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను’ అని బహిరంగంగా సవాల్ చేసిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ‘ధన రాజకీయం’ బయటపడిందా? ఉమ్మడి ఖమ్మం జిల్లావ్య