Rajendra Prasad | రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డ్రగ్స్ కేసులో తప్పుడు వార్తలు ప్రసారం చేసిన 16 మీడియా సంస్థలకు రాజేంద్ర ప్రసాద్ పాకాల లీగల్ నోటీసులు పంపారు. ఒక్కో మీడియా సంస్థపైన రూ. 10 కోట్ల దావా.. మొత్తంగా రూ. 160 కోట్�
గచ్చిబౌలి ర్యాడిసన్ డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీకి డ్రగ్స్ సప్లయ్ చేసిన నగరానికి చెందిన మీర్జావహీద్ బేగ్తోపాటు వివేకానందకు డ్రగ్స్ చేరవేసిన అతని డ్రైవర�
గచ్చిబౌలి రాడిసన్ బ్లూ డ్రగ్స్ పార్టీ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో వ్యాపార, సినీ ప్రముఖుల ప్రమేయం ఉండటంతో పోలీసులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన డ్రగ్స్ ప�
హైదరాబాద్లోని స్టార్ హోటల్లో డ్రగ్స్తో పార్టీలు చేసుకుంటున్న రాజకీయ, వ్యాపార, సినీ పరిశ్రమతో సంబంధమున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
స్టార్ హోటల్ను అడ్డాగా చేసుకొని డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్న ఓ ముఠాను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సోమవారం మీడియాకు వివరి
స్టార్ హోటల్లో గది అద్దెకు తీసుకొని క్యాసినోను తలపించేలా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు జరిపి 13మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు.
Aquarium explodes | బెర్లిన్లోని హోటల్లో ఉన్న అక్వేరియం ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవగా.. పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయాయి. లక్షల గ్యాలన్ల నీరు హోటల్తో పాటు రోడ్లను ముంచెత్తింది. కారణాలు ఇంతవరకు తె�
గౌహతి: శివసేనకు చెందిన రెబల్స్ ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన 42 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అక్కడే క్యాంప్ పెట్టారు. శివసేన మంత్రి ఏక�