మంత్రి కోమటిరెడ్డికి ఆర్అండ్బీ అధికారులు షాక్ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే పనులు ముందుకు సాగే అవకాశమున్నదని తేల్చిచెప్పారు. కాంట్రాక్టర్లకు ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నామని స్పష్టంచే�
Chevella | ఆర్అండ్బీ అధికారులు మొద్దు నిద్ర వీడాలని సీపీఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ సూచించారు. చేవెళ్ల డివిజన్లోని అన్ని గ్రామాల రోడ్ల మరమ్మత్తులు వీలైనంత తొందరగా చేపట్టాలని డిమాండ్ చ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై బీటీ కొట్టుకుపోయి కంకరతేలి అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. వాహనాలు పాడవుతున్నాయని యజమానులు వాపోతుండగా.. ప్రయ�
CM KCR | తెలంగాణ అమరుల త్యాగ ఫలితమే కొత్త సచివాలయం నిర్మాణం అని సీఎం కేసీఆర్ అన్నారు. తుది దశలో ఉన్న సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్
సూర్యాపేట : రోడ్డు పనుల్లో నాణ్యతాలోపంపై రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జి. జగదీశ్రెడ్డి ఆర్ అండ్ బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల నాణ్యతాలోపంపై స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో