MLA Bandari Lakshma Reddy | అభివృద్ధి పనులలో భాగంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఇవాళ మల్లాపూర్ డివిజన్ పరిధిలో సుమారు 2 కోట్ల 66 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి శంకుస్థ
సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం నగరంలో సోమవారం పర్యటించిన ఆయన.. 18వ డివిజన్ శ్రీరామ్నగర్లో 1.75 కోట్ల ట
జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. మొదటిసారిగా ఎంపీ హోదాలో కొత్తగూడెం నియోజకవర్గానికి వచ్చిన �
వస్తువుల కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు సూచించే బీఐఎస్పై అవగాహన ఉండాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) ప్రతినిధులు కవిలత, జయశ్రీ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
నర్సరీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని వారు ఇక కటకటాలపాలు కావాల్సిందే. వారు చేసిన తప్పదాన్ని బట్టి జరిమానాలు, జైలుశిక్ష కచ్చితంగా ఉంటాయి. సమస్య తీవ్రతను బట్టి రెండూ అమలుచేసే అవకాశమూ ఉంది. కొద్ది సంవత్సరా