కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి ఒక్కపైసా కేటాయించడం లేదని పాలన పూర్తిగా గాడి తప్పిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతవాసులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాత దవాఖాన ప్రాంతంలో రూ.34.22కోట్లతో నూతన మాతాశిశు
నాణ్యమైన విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, రైతులకు సర్కారు అన్నివిధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్�
దవాఖానకు వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు తగిన సదుపాయాలు కల్పించాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని మాతా శిశు సంరక�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారు వైద్యం పేదలకు దూరమవుతున్నది. నాణ్యమైన వైద్యం, వైద్య పరీక్షలు, మందులు అందకపోగా వసతులు లేమితో దవాఖానలు అధ్వానంగా మారాయి.
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని వారికి కార్పోరేట్ వైద్యాన్ని అందించాలనే ఉద్ధేశ్యంతో హై లైఫ్ పేరిట దవాఖానాను అందుబాటులోక