దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,373 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 202
మూడో త్రైమాసిక ఫలితాలు స్థిరంగా ఉన్నాయి. 3.2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వీటిలో కొత్తగా వచ్చినవి 71 శాతం. కృత్రిమ మేధస్సు, డిజిటల్, క్లౌడ్, ఆటోమేషన్ సేవలకు డిమాండ్ అధికంగా ఉండటంతో �
దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) మూడో త్రైమాసికం (క్యూ3 లేదా అక్టోబర్-డిసెంబర్)లో 23 శాతం పెరిగాయి.
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ లాభాల్లోకి వచ్చింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.42.45 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.