మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రమంతా సస్యశ్యామలంగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం ఆయన కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రూ.12 కోట్లతో చేపట్ట�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం ఎటుచూసినా భక్తులే కనిపించారు.
తిరుమల (Tirumala)లో భక్తుల తాకిడి పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు (Devotees) పెద్దఎత్తున తరలిరావడంతో రద్దీ నెలకొన్నది. టోకెన్లు లేని భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి (Sri Venkateshwara swamy) సర్వదర్శనానికి 24 గంటల సమయం పడ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా భక్తులే కనిపించా
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం కిక్కిరిసిపోయింది. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢవీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్ కిటకిటలాడాయి. సుమారు 46 వేల మంది భక్తులు ద�
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజన సందోహంగా మారింది. కార్తీక మాసం రెండో ఆదివారం కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.