చిన్నప్పటి నుంచి ప్రతీ సమస్యను అమ్మతో పంచుకొని చర్చించడం అలవాటు చేసుకున్నానని, ఆమె ఇచ్చిన మనోైస్థెర్యంతోనే ఎలాంటి కష్టాల్నైనా చిరునవ్వుతో జయిస్తున్నానని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా అవతరించారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ (ది రూల్) అందరిలో ఆసక
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. రిలీజ్ రోజున మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికి టాక్తో సంబంధంలేకుండా రూ.360 కోట్లకు పైగా కలెక�
పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవడం ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఓ ట్రెండ్గా మారింది. ప్రియమైన వారిపై ప్రేమను వ్యక్తపరిచే గుర్తుగా మాత్రమే కాకుండా వ్యక్తుల అంతరంగాన్ని, ఫిలాసఫీని ఆవిష్కరించే �
అల్లు అర్జున్, రామ్చరణ్లను ఒకే ఫ్రేమ్లో చూడాలని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే అల్లు అరవింద్ కూడా బన్నీ,చరణ్తో కలిసి ఒక సినిమా చేయాలని కోరిక ఉందని తెలిపాడు. అంతేకాకుండా ‘చరణ్-అ�
పుష్ప మూవీ ఆశించిన దాని కంటే ఎక్కువ హిట్టవడంతో సుకుమార్ సీక్వెల్పై మరింత ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో పుష్ప-2 పై హైప్ పెంచేందుకు టీజర్ను ప్లాన్ చేశాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ను చిత్రీకరించాడట.
Pushpa-2 Movie Teaser | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప ది రైజ్’. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధిం�
పుష్ప’ సినిమా బాలీవుడ్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్ర రెండో భాగంలో అక్కడి ప్రేక్షకులు మరింత రిలేట్ అయ్యేలా హిందీ స్టార్ను ఓ కీలక పాత్ర కోసం ఎంచుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నది.
‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో పరభాషల్లో ఆకట్టుకున్న చిత్రం ‘పుష్ప’. అల్లుఅర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబర్లో
Rashmika Mandanna | సినీరంగంలో నటీమణులకు గుర్తింపు రావడానికి చాలా సమయమే పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటి, రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్ను సంపాదించుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథా�