CHIGURUMAMIDI | మండలంలో వరి కోతలు మొదలయ్యాయి. రైతులు యంత్రాలతో పంట కోసి కల్లాలకు ఐకెపి, సింగిల్ విండో కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి.
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ (TikTok) అగ్రరాజ్యం అమెరికాలో మూగబోయిన విషయం తెలిసిందే. జనబాహుల్యంలో విశేష ఆదరణ పొందిన ఈ షార్ట్ వీడియో యాప్ సేవలను మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జోరందుకున్నా�
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల నుంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల �
కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో బీళ్లన్నీ సాగులోకి.. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ ముకరంపుర, ఆగస్టు 5: తెలంగాణలో భూమికి బరువయ్యేంత పంట పండిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 3,500కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 40 వేల మంది రైతుల నుంచి 3.5