ఒకటి కాదు.. రెండు కాదు, ఏకంగా ఐదు కోట్ల పద్దెనిమిది వేల రూపాయలు మహిళా సంఘాలకు రాష్ట్ర సర్కారు బాకీ పడింది. నాలుగు సీజన్ల నుంచి ధాన్యం కొనుగోళ్ల కమీషన్ చెల్లించకపోవడంతో మహిళలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
ధాన్యం కొనుగోళ్లలో మళ్లీ అలసత్వమే కనిపిస్తున్నది. ఓవైపు కోతలు ముమ్మరం అవుతున్నా.. కొనడంలో మాత్రం జాప్యమే జరుగుతున్నది. ఎమ్మెల్యేలు, మంత్రుల, ఇతర ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కేంద్రాలను ప్రారంభిస్తున్న�
ఎంతో కష్టపడి పండించిన మక్కను అమ్ముకునేందుకు రైతాంగం అష్టకష్టాలు పడుతున్నది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తుండగా, ఇదే అదనుగా భావించి వారు �
ధాన్యం కొనుగోళ్ల అంశంలో పౌరసరఫరాల సంస్థ మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం గడప దాటడం లేదు. 7 వేలకుపైగా కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు ప్రభుత్వం గొప్పగా చెప్తున్నప్పటికీ వాస్తవ పరి�
ధాన్యం కొనుగోళ్లలో ఐకేపీ నిర్వాహకులు వివక్ష చూపుతున్నారని వాపోతూ కొందరు రైతులు జి.యడవెల్లిలో కనగల్ - చండూరు రహదారిపై శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కనగల్ మండలంలో�
ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనది. దళారీ వ్యవస్థను కట్టడి చేయడంతోపాటు మోసాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఈ ఏడా ది యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ఐరిస్(క�
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 24 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నది.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గ్రామీణ ప్రాంత ప్రజలకు అందిస్తున్న సేవలతోపాటు తాజాగా మరో బాధ్యతను తీసుకున్నది.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మిర్చి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి మిర్చ�